News June 27, 2024

ధర్మవరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గురువారం నుంచి వరకు ఈ నెల 30 వరకు అంతరాష్ట్ర సీనియర్ మెన్ హాకీ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలలో పలు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనున్నారు. ఈ పోటీలు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభిస్తామని నిర్వాహకులు తెలిపారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాల్లో నిలవాలని కోరారు.