సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 18 మంది CIలు బదిలీ అయ్యారు. కూకట్పల్లి, మాదాపూర్, చేవెళ్ల, మైలార్దేవ్పల్లి, జీడిమెట్ల, రాజేంద్రనగర్, షాద్నగర్, WPS ఐటీ కారిడార్ SHOలు, శంకర్పల్లి & మోకిల, జీడిమెట్ల, మాదాపూర్, మైలార్దేవ్పల్లి డీఐలు ట్రాన్స్ఫర్ అయ్యారు. ముగ్గురు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు, మేడ్చల్ CCSలో ఒకరు, CYB CI సెల్లో మరొకరిని బదిలీ చేస్తూ CP అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.