News June 28, 2024
టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్తో మ్యాచ్లో టీమ్ ఇండియా మోస్తరు స్కోరు సాధించింది. ఓవర్లన్నీ ఆడి 171/7 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (57) ఫిఫ్టీతో చెలరేగారు. సూర్యకుమార్ యాదవ్ (47), హార్దిక్ పాండ్య (23) మెరుపులు మెరిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డాన్ 3, టోప్లే, ఆర్చర్, కరన్, రషీద్ తలో వికెట్ తీశారు.