News June 28, 2024

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. మల్కాజ్గిరి పార్లమెంటు సమస్యలతో పాటు హుజురాబాద్ నియోజకవర్గంలోని సింగపూర్, రాంపూర్, రంగాపూర్, పెద్ద పాపయ్య పల్లి మీదుగా వేస్తున్న సర్వీస్ రోడ్డు నిర్మాణం వలన రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని కోరారు.