AP: అల్పపీడన ద్రోణి ప్రభావంతో రేపు రాష్ట్రంలో వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మన్యం, అల్లూరి, KKD, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, SKLM, VZM, VSP, అనకాపల్లి, కృష్ణా, NTR, పల్నాడు, ప్రకాశం, NLR, నంద్యాల, YSR, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, చెట్లు, పోల్స్, టవర్స్ కింద ఉండొద్దని సూచించింది.