News June 28, 2024
టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్తో మ్యాచ్లో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. టీమ్ ఇండియా బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ 49 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. సాల్ట్ (5), బట్లర్ (23), అలీ (8), బెయిర్స్టో (0), కరన్ (2) తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. అక్షర్ పటేల్ 3 వికెట్లు తీసి ఇంగ్లండ్ నడ్డి విరిచారు. బుమ్రా, కుల్దీప్ చెరో వికెట్ పడగొట్టారు.