News June 29, 2024

దేశంలోని ప్రముఖ టెలికం కంపెనీలన్నీ రీఛార్జ్ రేట్లను పెంచేశాయి. అత్యధికంగా జియో 27% టారిఫ్స్ పెంచింది. AirTel, వొడాఫోన్ ఐడియా సైతం కస్టమర్లకు షాక్ ఇచ్చాయి. దీంతో చాలా మంది ప్రభుత్వరంగ సంస్థ అయిన BSNLకు షిఫ్ట్ అవుతున్నట్లు పోస్టులు చేస్తున్నారు. మిగతా కంపెనీలతో పోలిస్తే BSNLలో రీఛార్జ్ ధరలు తక్కువ. అయితే BSNL 4G సేవలు ఆగస్టు నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. మరి మీది ఏ నెట్‌వర్కో కామెంట్ చేయండి.