News June 29, 2024

మరికాసేపట్లో దక్షిణాఫ్రికా, టీమ్ ఇండియా మధ్య టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అన్ని రంగాల్లో పటిష్ఠంగా ఉన్న భారత జట్టు 17 ఏళ్లకు మరోసారి ఈ ట్రోఫీని అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. మైదానంలో ప్లేయర్లు నైపుణ్యాన్ని, స్ఫూర్తిని ప్రదర్శించి మ్యాచులో గెలిచి కప్పును ఇంటికి(భారత్‌) తీసుకురావాలని అభిమానులు పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో రోహిత్ ఆర్మీకి బెస్ట్ ఆఫ్ లక్ చెబుతున్నారు.