News June 30, 2024

ఇండియా టీం పొట్టి క్రికెట్ ఛాంపియన్(T-20)గా నిలవడం చాలా సంతోషంగా ఉందని మహబూబ్ నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (MDCA) ప్రధాన కార్యదర్శి M. రాజశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా Way2Newsతో ఆయన మాట్లాడుతూ..17 ఏళ్ల తర్వాత టీ-20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవడం సంతోషంగా ఉందని, యువతలో క్రికెట్ క్రేజ్ మరింత పెరిగిందని, ఉమ్మడి జిల్లా యువత చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి చూపాలన్నారు.