పింఛన్ పంపిణీ కొనసాగుతోంది. సా.5 గంటలకు విశాఖ జిల్లాలో 93.28, పార్వతీపురం-92.74, అనకాపల్లి-88.5, అల్లూరి జిల్లాలో 86.87% పంపిణీ పూర్తైంది. విశాఖ జిల్లాలో 1,64,150 మందికి గానూ 1,53,116 మందికి, అనకాపల్లి జిల్లాలో 2,64,033 మందికి గానూ 2,33,662 మందికి పంపిణీ చేశారు. పార్వతీపురం జిల్లాలో 1,44,518 మందికి గానూ 1,34,019 మందికి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,26,813 మందికి గానూ 1,10,168 మందికి అందజేశారు.