News July 2, 2024
HYD, ఉమ్మడి RRలో వివిధ కారణాలతో ఒక్క రోజు వ్యవధిలో 15 మంది సూసైడ్ చేసుకున్నారు. శంషాబాద్లో విష్ణు, జవహర్నగర్లో శ్రావణి, జగద్గిరిగుట్టలో సయ్యద్ దిలావర్, నాగోల్లో రాకేశ్ మాలిక్, అబిడ్స్లో ఇందూరాణి, శేఖర్, డబీర్పురలో యూనుస్, బాలాపూర్లో ముషారఫ్, ఫిలింనగర్లో నరేందర్ రెడ్డి, సికింద్రాబాద్లో నర్సింగ్, బొల్లారంలో అఖిల్, వికారాబాద్ జిల్లాలో శివానంద్, చందన, రాములమ్మ, వెంకటేశ్ చనిపోయారు.