హైదరాబాద్ లో బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సామాన్యులతో పాటు పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు సమర్పించుకుంటున్నారు. తాజాగా బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బిగ్ బాస్ భామ అశ్విని శ్రీ పట్టుచీరలో బోనం సమర్పించింది.