ఈ వార్తను అనువదించండి:

ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంల మాక్‌ పోలింగ్ నిర్వహించనున్నారు. వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని తనకు ఈవీఎం ఓటింగ్ సరళిపై అనుమానాలు ఉన్నట్లు అభ్యంతరం తెలిపారు. మరోసారి మాక్ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇందుకోసం రూ.5 లక్షల 44 వేలు చెల్లించారు. ఈ నేపథ్యంలోనే 12 పోలింగ్‌ కేంద్రాలకు చెందిన ఈవీఎంలలో మాక్‌ పోలింగ్ నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నహాలు చేస్తోంది.

Also Read: వారికి రూ.5 లక్షలు.. మంత్రి కీలక ప్రకటన

పూర్తిగా చదవండి..