ఈ వార్తను అనువదించండి:

అమిత్ షా: బంగ్లాదేశ్‌ పరిణామాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌-బంగ్లా సరిహద్దులో పరిస్థితిని సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేసింది మోదీ ప్రభుత్వం. ఈ కమిటీకి ఏడీజీ, బీఎస్‌ఎఫ్‌, తర్పు కమాండ్‌ నాయకత్వం వహించనున్నారు. ఈ విషయాన్నీకేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్‌లో పోస్టు చేశారు.

పూర్తిగా చదవండి..