ఈ వార్తను అనువదించండి:

అమన్ సెహ్రావత్: పారిస్ ఒలింపిక్స్‌ (పారిస్ ఒలింపిక్స్ 2024) లో భారత రెజ్లర్ అమన్‌ సహ్రావత్ దూసుకుపోతున్నాడు. పురుషుల 57 కేజీల విభాగంలో సేమిస్‌కు చేరాడు. క్వార్టర్స్‌లో అమన్.. 12-0 తేడాతో అల్బేనియా దేశస్థుడైన అబాకరోవ్‌ను ఓడించాడు. మొదటి రౌండ్‌లో మూడు పాయింట్లు సాధించిన అమన్‌.. రెండో రౌండ్‌లో అదరగొట్టాడు. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా వరుసగా పాయింట్లు సాధించి సెమీస్‌కు వెళ్లిపోయాడు. గురువారం రాత్రి జరగనున్న సెమీస్‌లో జపాన్‌ (జపాన్) కు చెందిన హిగూచిని ఓడిస్తే భారత్‌కు రెజ్లింగ్‌లో మరో పతకం రానుంది.

పూర్తిగా చదవండి..