ఈ వార్తను అనువదించండి:

ఎమ్మెల్సీ కవిత: ఈడీ, సీబీఐ కేసుల్లో తన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు రిజెక్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ పిటిషన్ ను ఈ నెల 12న సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. కాగా సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

పూర్తిగా చదవండి..