ఈ వార్తను అనువదించండి:

కాకినాడ: కాకినాడ జిల్లా పిఠాపురంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట వైసీపీ శ్రేణులు ధర్నా చేశారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహ శిలాఫలకాలను, శృతి వనాన్ని ధ్వంసం చేయడం చాలా దురదృష్టకరమన్నారు. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తమకు వైయస్ జగన్ అంకితం చేశారని.. పోలీసులు ఉండగానే కొందరు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిని వైసీపీ దళిత నాయకులు తీవ్రంగా ఖండించారు.

పూర్తిగా చదవండి..