ఈ వార్తను అనువదించండి:

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను కూటమితో పాటు వైసీపీ సీరియస్ గా తీసుకుంది. తమ సిట్టింగ్ స్థానంలో విజయం సాధించి సత్తా చాటాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే.. కూటమి తరఫున టీడీపీ ఇక్కడ పోటీ చేయడం ఖరారైనా.. అభ్యర్థి పేరును మాత్రం ఆ పార్టీ ఇంకా ఖరారు చేయలేదు.

పూర్తిగా చదవండి..