ఈ వార్తను అనువదించండి:

MLA Kalava Srinivasulu: తుంగభద్ర జలాశయం 19వ గేటు కొట్టుకుపోవడం ఎంతో బాధాకరమన్నారు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. ఈ ఘటనపై హెచ్ ఎల్ సి ఆయకట్ట రైతన్నల్లో ఆందోళన నెలకొందన్నారు. 60 టీఎంసీలకు పైగా నీరు వృధాగా నదులకు వెళ్లే అవకాశం ఉందన్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సంబంధిత అధికారులతో ఎలాగైనా గేటును ఏర్పాటు చేసి నీటి నిల్వను తగ్గకుండా చూడాలని కోరామన్నారు.

పూర్తిగా చదవండి..