ఈ వార్తను అనువదించండి:

టీడీపీ నేత వర్మ: విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసంపై రాష్ట్ర వాప్తంగా వైసీపీ నేతలు నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వైసీపీ ఆందోళనపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులకు అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. దళితులపై వైసీపీ నేతలు కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. దళితుల పథకాలను లేకుండా చేసిన దుర్మార్గపు పార్టీ.. వైసీపీ అని.. అలాంటి వారు అంబేద్కర్ పై ప్రేమ ఉన్నట్టు నిరసనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

పూర్తిగా చదవండి..