ఈ వార్తను అనువదించండి:

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత.. శుక్రవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలో అత్యున్నత న్యాయస్థానం విచారించనుంది.

పూర్తిగా చదవండి..