ఈ వార్తను అనువదించండి:

తెలంగాణ: తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు, రైతు బంధు, గొర్రెల పంపిణీ, డబుల్ బెడ్ రూమ్, దళితులకు మూడెకరాల భూమి వంటి పథకాల్లో అవకతవకలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకాలను కొనసాగిస్తూనే పలు మార్పులు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

పూర్తిగా చదవండి..