ఈ వార్తను అనువదించండి:

గాజా-ఇజ్రాయెల్ యుద్ధం: గాజా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. గాజాపై ఇజ్రాయెల్ భీకరమైన దాడులకు పాల్పడుతోంది. మిస్సైల్స్, రాకెట్లతో విరుచుకుపడుతుండగా గాజా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. మంగళవారం వరుస దాడులకు పాల్పడిన ఇజ్రాయెల్ గాజాలోని రెండు పెద్ద అపార్ట్ మెంట్లను కుప్పకూల్చింది. ఈ దాడిలో దాదాపు వంద మందికిపైగా మృతి చెందగా 200 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

పూర్తిగా చదవండి..