ఈ వార్తను అనువదించండి:

తిరుపతి: ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేసి దేశభక్తిని చాటాలని తిరుపతి జిల్లా పూతలపట్టు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే మురళీమోహన్ పిలుపు నిచ్చారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పూతలపట్టు ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల నుండి 300 అడుగుల జాతీయ జెండాతో పురవీధుల్లో ఎమ్మెల్యే మురళీమోహన్ ర్యాలీ నిర్వహించారు.

పూర్తిగా చదవండి..