ఈ వార్తను అనువదించండి:

తిరుపతి: ఇస్రో శాస్త్రవేత్తలు నిజమైన హీరోలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. మంగళవారం తిరుపతిలోని శ్రీహరికోటలో సతీష్ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లో జరిగిన జాతీయ అంతరిక్ష ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక బాలీవుడ్‌ సినిమాకు అయ్యే ఖర్చుకంటే తక్కువ డబ్బులతో రాకెట్‌ ప్రయోగాలు చేస్తున్నారన్నారు.

పూర్తిగా చదవండి..