ఈ వార్తను అనువదించండి:

సీఎం రేవంత్ రెడ్డి: విదేశీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి బృందం నేడు తెలంగాణకు రానుంది. తెలంగాణలో పెట్టుబడులు తెచ్చేందుకు ఈ నెల 3వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి బృందం మొదట అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడ దాదాపు వీక్ వారం రోజులు పర్యటించారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం వివిధ కంపెనీల సీఈఓలు, పెట్టుబడిదారులను కలిశారు. అనంతర అక్కడి నుండి దక్షిణ కొరియాలో పర్యటించారు.

పూర్తిగా చదవండి..