ఈ వార్తను అనువదించండి:

Hindenburg Report: అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై ఆగస్టు 22న దేశవ్యాప్త నిరసనకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌ఛార్జ్‌లు, పీసీసీ అధ్యక్షులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటైన హిండెన్‌బర్గ్ రిపోర్ట్.. అలాగే అదానీ, సెబీలకు సంబంధించిన స్కామ్‌లపై చర్చించాం’’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్‌ చెప్పారు.

పూర్తిగా చదవండి..