ఈ వార్తను అనువదించండి:

పశ్చిమ గోదావరి: టీడీపీ మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. మాజీ మంత్రి జోగి రమేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన ఒక దొంగ అంటూ ఆరోపించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని జోగి రమేష్ చేసిన అవినీతి అంత ఇంతా కాదన్నారు. ఈ దొంగ రమేష్ అగ్రిగోల్డ్ భూములు కూడా వదల్లేదు అంటూ ఆయన ధ్వజమెత్తారు.

పూర్తిగా చదవండి..