ఈ వార్తను అనువదించండి:

నామినేటెడ్ MLC పోస్టులు: రేవంత్ సర్కార్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది సుప్రీం కోర్టు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌పై స్టే విధించింది. కొత్తగా నియామకాలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. దాసోజు తరఫున కపిల్‌ సిబల్‌ వాదించారు. కొత్త నియామకాలు ప్రభుత్వ బాధ్యతని ధర్మాసనం స్పష్టం చేసింది. గవర్నర్ నామినేట్ చేయడాన్ని అడ్డుకోలేమని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు హైకోర్టు ఆదేశాలపై స్టే ఉంటుందని జస్టిస్‌ విక్రంనాథ్‌ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.

పూర్తిగా చదవండి..