ఈ వార్తను అనువదించండి:

కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో హత్య రాజకీయాలు కలకలం రేపుతున్నాయి. ఆధిపత్యం కోసం సొంత పార్టీ నేతలే హత్యలు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. మొన్న బొమ్మిరెడ్డి పల్లెలో టీడీపీ కార్యకర్త గిరినాథ్ చౌదరి, నిన్న వైసీపీ కార్యకర్త సుబ్బరాయుడు.. నేడు టీడీపీ నాయకుడు శ్రీనివాస్ దారుణ హత్యలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి.

పూర్తిగా చదవండి..