ఈ వార్తను అనువదించండి:

పవన్ కళ్యాణ్: ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరుగనున్న స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. ఆయన పిఠాపురంలో గెలుపొంది డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా వెళ్లనున్నారు. ఉ. 8.55 గం. లకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు.

పూర్తిగా చదవండి..