ఈ వార్తను అనువదించండి:

అవినాష్: వైసీపీ నేత దేవినేని అవినాష్‌కు బిగ్‌షాక్‌ తగిలింది. నిన్న రాత్రి దుబాయ్ వెళ్లేందుకు ఆయన ప్రయత్నం చేయగా హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అధికారులు ఆయన్ను అడ్డుకున్నారు. అవినాష్‌ టూర్‌పై మంగళగిరి రూరల్ పోలీసులకు శంషాబాద్ విమానాశ్రయ అధికారులు సమాచారమిచ్చారు. అవినాష్‌పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని పోలీసులు వారికి తెలిపారు. దీంతో ఆయనను ప్రయాణించేందుకు శంషాబాద్ విమానాశ్రయ అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో చేసేది ఏమి లేక అక్కడి నుంచి తిరిగి వెనక్కి వెళ్లిపోయారు అవినాష్.

పూర్తిగా చదవండి..