ఈ వార్తను అనువదించండి:

కేటీఆర్: తెలంగాణ రైతులను సీఎం రేవంత్ దారుణంగా మోసం చేశాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రుణమాఫీ పచ్చి మోసం, పచ్చి దగా.. రైతులను మోసం చేసినందుకు సీఎం రేవంత్‌ చీటింగ్ కేసు పెట్టాలన్నారు. అంతేకాదు ‘నువ్వు చేసిన రుణమాఫీ నిజమైతే నీ నియోజకవర్గానికే మీడియాతో కలిసి వెళ్దాం’ అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.

పూర్తిగా చదవండి..