Translate this News:

Salt Water: వర్షాకాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. లేకపోతే అనేక సమస్యలు వస్తాయి. అయితే ప్రతి ఒక్కరూ ఉదయం సాయంత్రం స్నానం చేస్తూ ఉంటారు. ఈ సీజన్లో సమస్యలు రాకుండా ఉండాలటే స్నానం చేస్తే నీటిలో కొద్దిగా ఉప్పు వేస్తే మంచిది. ఉప్పనీటిలో ఆరోగ్యం కరమైన పోషకాలు ఉంటాయి. దీనివల్ల అనేక సమస్యలు తొలగిపోయి శరీరానికి ఉపశమనం ఇస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉప్పు నీటిలో వేసి స్నానం చేయటం వల్ల కలిగే ఫలితాలు గురించి ఇప్పుడు కొన్ని విషయాలు చూద్దాం. 

పూర్తిగా చదవండి..