ఈ వార్తను అనువదించండి:

ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ పథకం: రాఖీ పౌర్ణమి పండుగకు మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి మహిళలకు శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి లడ్కీ బహీన్ యోజన పథకాన్ని ఈరోజు నుంచి ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా అర్హులైన మహిళల ఖాతాలో నెలకు రూ.1500 లను షిండే ప్రభుత్వం జమ చేయనుంది. ఈ పథకం కొరకు మహారాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.46,000 కోట్ల భారం పడనుంది.

పూర్తిగా చదవండి..