ఈ వార్తను అనువదించండి:

గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై జడ్పీ చైర్ పర్స్ సరిత వర్గీయులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు మరో వివాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ఈ రోజు మంత్రి జూపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టులను పరిశీలించేందుకు వెళ్తుండగా సరిత వర్గీయులు అడ్డుకున్నారు.

పూర్తిగా చదవండి..