ఈ వార్తను అనువదించండి:

దువ్వాడ సమస్య: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధురి మరో సంచలన వీడియో రిలీజ్ చేసింది. ఆదివారంనాడు పది రోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించిన మాధురి.. వాణి ఆరోపణలపై మరోసారి స్పందించింది. తన భర్తను మాధురి చంపేస్తుందంటూ వాణి చేసిన కామెంట్స్‌కు కౌంటర్ గా పలు సంఘటనలు బయటపెట్టింది. గత రెండేళ్లుగా శ్రీనివాస్ ఆలనా పాలనా చూసుకుంటున్న తాను ఎందుకు చంపేస్తానని, నిజానికి దువ్వాడకు వాణితోనే ప్రాణహానీ ఉందని మాధురి చెప్పింది.

పూర్తిగా చదవండి..