ఈ వార్తను అనువదించండి:

ఒంగోలు రీ కౌంటింగ్: ఒంగోలులో ఓట్ల రీవెరిఫికేషన్‌కు బ్రేక్‌లు పడ్డాయి. EVM మాక్ పోలింగ్ నుండి వైసీపీ విత్‌డ్రా చేసుకుంది. తాము అడిగిన విధంగా వీవీప్యాట్‌ స్లిప్‌లతో సహా కౌంటింగ్‌ చేయాలని వైసీపీ డిమాండ్‌ చేసింది. ఎన్నికల గైడ్‌లైన్స్‌ ఆధారంగానే రీవెరిఫికేషన్‌ ఉంటుందని అధికారులు తెలిపారు. మాక్‌ పోలింగ్‌ సైతం జరుగుతుందని చెప్పారు. వీవీ ప్యాట్‌ స్లిప్‌ల కౌంటింగ్‌పై హైకోర్టులో బాలినేని పిటిషన్‌ దాఖలు చేశారు.

పూర్తిగా చదవండి..