ఈ వార్తను అనువదించండి:

జోగి రమేష్: అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. తాను అసలు జోగి రమేష్ ఫ్యామిలీకి స్థలం అమ్మలేదని పోలవరం మురళీమోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే కేసులో నిందితుగా పోలవరం మురళీమోహన్ ఉన్నాడు. తాను జోగి ఫ్యామిలీకి ఎటువంటి భూమి విక్రయించలేదని విచారణలో సీఐడీకి వాగ్మూలం ఇచ్చాడు.

పూర్తిగా చదవండి..