ఈ వార్తను అనువదించండి:

ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి: తనపై పెడుతున్న కేసులను చట్ట ప్రకారం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు వైసీపీ కీలక నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈ మేరకు కాకినాడ ఎమ్మెల్యే కొండబాబుకు బహిరంగ లేఖ రాశారు. తాను ఎలాంటి బియ్యం వ్యాపారం చేయడం లేదని.. ఈ నిరాధార ఆరోపణల కారణంగా 30 వేల మంది కార్మికులు నష్టపోతున్నారని విమర్శలు గుప్పించారు. కేవలం కక్ష సాధింపుల్లో భాగంగానే తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పూర్తిగా చదవండి..