ఈ వార్తను అనువదించండి:

తెలంగాణ: శాసనమండలి సభ్యులుగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ కోదండరాం, ఆమిర్ అలీ ఖాన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కను కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ క్రమంలో నూతన ఎమ్మెల్సీలను సీఎం, డిప్యూటీ సీఎంలు అభినందించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మందుల సామేల్, రేకులపల్లి భూపతిరెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు.

పూర్తిగా చదవండి..