ఈ వార్తను అనువదించండి:

కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో కలిశారని అన్నారు. కేసీఆర్‌ చెప్పిందే కాంగ్రెస్‌ చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ వీలీనం చేసేందుకు ఢిల్లీలో ఒప్పందం జరిగిందని ఆరోపించారు. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పూర్తిగా చదవండి..