ఈ వార్తను అనువదించండి:

కోల్‌కతా కేసు: కోల్‌కతా కేసు విచారణపై సుప్రీం కోర్టుకు స్టేటస్ రిపోర్టు సమర్పించింది సీబీఐ. ఈ కేసు విచారణ బాధ్యతలు సంపత్‌ మీనాకు అప్పగించారు. సంపత్‌ మీనా 1994 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారి. ప్రస్తుతం సీబీఐ అడిషనల్ డైరెక్టర్‌గా ఆయన పని చేస్తున్నారు. 2017లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ రేప్‌ కేసులో బీజేపీ నేత, అప్పటి ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ను దోషిగా నిలబెట్టడంలో మీనాది కీ రోల్‌.

పూర్తిగా చదవండి..