ఈ వార్తను అనువదించండి:

సీఎం చంద్రబాబు: విశాఖలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎసెన్షియా ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్మించారు. బాధితులతో మాట్లాడిన ఆయన..ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. బాధితులకు వైద్య సాయంపై డాక్టర్లతో మాట్లాడారు. గాయపడ్డవాళ్ల కుటుంబ సభ్యులతోనూ మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.

పూర్తిగా చదవండి..