ఈ వార్తను అనువదించండి:

పవన్ కళ్యాణ్: అచ్యుతాపురం కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. కంపెనీలో రియాక్టర్‌ పేలి 17 మంది ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయపడడం చాలా దురదృష్టకరమన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో గత ప్రభుత్వం భద్రతా చర్యలను విస్మరించడమే ఇందుకు కారణమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

పూర్తిగా చదవండి..