ఈ వార్తను అనువదించండి:

జగన్: అనకాపల్లి ఆసుపత్రిలో ఫార్మా బాధితులను మాజీ సీఎం జగన్ పరామర్శించారు. ఎసెన్షియా ప్రమాద బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో 18 మందికి చికిత్స పొందుతున్నారు. జగన్ వెంట ఆస్పత్రికి మాజీ మంత్రులు బొత్స, అమర్‌నాధ్ , ధర్మశ్రీ తదితరులు వెళ్లారు.

పూర్తిగా చదవండి..