ఈ వార్తను అనువదించండి:

మంత్రి నారాయణ: వర్షాకాలంలో రోడ్లపై ఎక్కడా నీరు నిల్వలేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ ల కమిషనర్లకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. డ్రైన్ లలో పూడిక లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. విజయవాడతో సహా పలు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్ లతో సీడీఎంఎ కార్యాలయంలో మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష నిర్వహించారు.

పూర్తిగా చదవండి..