ఈ వార్తను అనువదించండి:

మంత్రి నారాయణ: నేడు కృష్ణా జిల్లా కంకిపాడులో క్రెడాయ్ సౌత్ కాన్ – 2024 సదస్సు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రజలకు శుభవార్త తెలిపారు. డిసెంబరు 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ  వెల్లడించారు.

పూర్తిగా చదవండి..