ఈ వార్తను అనువదించండి:

వాల్మీకి స్కామ్‌పై కేటీఆర్‌: కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన వాల్మీకి స్కామ్ కేసులో తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. ఈ స్కామ్ పై కర్ణాటకలో సిట్‌ నివేదిక, ఈడీ, సీఐడీ విచారణ జరిపిందని తెలిపారు. ఇందులో తెలంగాణకు సంబంధించిన నేతలు ఉన్నారని ఈడీ చెప్పిన తెలంగాణలో మీడియా ఛానెల్ లు ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో సాక్షాత్తు ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్యనే దాదాపు రూ.90 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పారని గుర్తు చేశారు.

పూర్తిగా చదవండి..