ఈ వార్తను అనువదించండి:

కర్నూలు: ఇసుకను అధిక ధరకు అమ్ముతున్నట్లు తనపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని కర్నూలు జిల్లా ఆదోని జనసేన ఇంచార్జ్ మల్లప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. అవన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేశారు. తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని.. వైసీపీ నాయకులు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

పూర్తిగా చదవండి..